31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

ఎనిమిదేళ్లలో తెలంగాణ అద్భుతాలు సాధించింది -ఐటీమంత్రి కేటీఆర్‌

  • హెచ్‌ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభం
  • పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపు
  • 50 విభాగాల్లో 6500 అంకురాలు ఉన్నాయన్న కేటీఆర్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిదిన్నరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో టై గ్లోబల్ సమ్మిట్‭ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. యువ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ గమ్యస్థానం అని చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇప్పటికే… ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్‭ను ఎంచుకున్నారని చెప్పారు. తెలంగాణలో 50 విభాగాల్లో 6,500 అంకురాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.

Latest Articles

‘లియో’ ఆడియో ఫంక్షన్‌ క్యాన్సిల్‌.. అసలు కారణమిదే..

స్వతంత్ర వెబ్ డెస్క్: సెప్టెంబ‌ర్ 30న చెన్నైలో నిర్వ‌హించాల్సిన ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. లియో సినిమా విషయంలో ఉదయనిధి స్టాలిన్ కాస్త ఒత్తిడి తెస్తున్నాడని,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్