25.1 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

సచివాలయంలోనే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను సచివాలయంలోనే నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది కేసీఆర్ సర్కారు. జూన్ 2న సచివాలయం ప్రధాన ప్రాంగణంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వేడుకల్లో 2 వేల మంది పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. తాజాగా, ఈ ఏర్పాట్లపై జీఏడీ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిభింభించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్