29 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

ఏపీ సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్‌ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. జగనన్న వసతి దీవెన నిధుల పథకం కోసం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకుని.. అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా నార్పల చేరుకున్నారు. మళ్లీ నార్పల నుంచి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తి చేరుకున్నారు. గతంలోనూ కొన్నిసార్లు జగన్ ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కాగా అంతకుముందు నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 9లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్ల డబ్బులు విడుదల చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్