23.7 C
Hyderabad
Wednesday, October 15, 2025
spot_img

నేడు అమరావతి ప్రాంతంలో టీడీపీ – వైసీపీ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: నేడు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ, వైసీపీ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు పోటాపోటీగా నిర్వహించనున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు… ర్యాలీలకు, పాదయాత్రలకు అనుమతిని నిరాకరించారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలంలో 144వ సెక్షన్ అమలు చేశారు. హోరాహోరిగా సాగనున్న ఈ బైక్ యాత్రలతో రాజధాని నగరంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగనుంది. ఇప్పటికే పోలీస్ బలగాలు అమరావతికి చేరుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్