37.5 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

Amaravati Case |అమరావతి కేసుల విచారణపై సుప్రీం డెడ్ లైన్

Amaravati Case | రాజధాని అమరావతి కేసుల విచారణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme court)లో చుక్కెదురైంది. విచారణను త్వరగా పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తిరస్కరించింది. మార్చి 28వ తేదినే విచారణ చేపడతామని స్పష్టంచేసింది. అయితే ఒక్కరోజే విచారణకు సరిపోదని.. 29,30వ తేదీల్లో కూడా విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసులను విచారణ జరపరాదని సీజీఐ(CJI) సర్క్యూలర్ ఉందని గుర్తుచేసింది. రాజధాని అమరావతి(Amaravati) కేసు చాలా పెద్దదని.. అందులో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఉన్నాయని.. అన్ని అంశాలు పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని జస్టిస్ జోసెఫ్ తెలిపారు.

Read Also: గవర్నర్ తమిళిసైపై సుప్రీంను ఆశ్రయించిన టీసర్కార్

Follow us on: Youtube

 

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్