29.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

బండరాళ్లతో కొట్టి చంపే సైకో కిల్లర్ అరెస్ట్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సైకో కిల్లర్ అంకమ్మరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా వాసులంతా ఊపిరిపీల్చుకున్నారు. గడిచిన వారంలో అంకమ్మరావు ముగ్గురిని చంపారు. ఒంటరిగా ఉన్నవారిపై బండరాళ్లు విసురుతో దారుణంగా చంపేస్తున్నారు ఈ సైకో కిల్లర్. విషయం తెలుసుకున్న జిల్లా వాసులు గతకొన్న్ని రోజులుగా భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ.. సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేసి…చివరికి అరెస్ట్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్