25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:39 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 194.79 పాయింట్లు లాభపడి 57,823.74 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49.25 పాయింట్లు లాభపడి 17,037.65 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.65గా కొనసాగుతుంది. భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో కొనసాగుతున్న వాటిలో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫీ షేర్లు ఉన్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్