24.2 C
Hyderabad
Monday, November 3, 2025
spot_img

ఇవాళ ఏపీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం

ఇవాళ ఏపీలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11గంటలకు సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యాలపై చర్చించనున్నారు. పీ4 విధానం అమలు అంశాలు.. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్ర రుణాలు.. స్టాండప్‌ ఇండియా, పీఎం స్వానిధి వంటి కేంద్ర పథకాలపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. పీ4 విధానం అమలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సామాన్యులకు దగ్గరగా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉండాలనే దిశగా బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేయనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్