27.2 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్‌గా ప్రకటించిన స్పీకర్‌

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఆయన గురించి సభలో వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌క ళ్యాణ్‌ దగ్గరకు వెళ్లారు రఘురామ. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఆయనను అభినందించారు. అనంతరం రఘురామను స్పీకర్‌ చైర్‌ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోపెట్టారు. రఘురామకు సభ్యులు అభినందనలు తెలిపారు.

Latest Articles

సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్

డైరెక్టర్‌ సుకుమార్‌ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్