26 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

ఇటు పార్టీ పెద్దలతో కిరణ్ భేటీ.. అటు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన

Somu Veerraju | బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) దూకుడు పెంచారు. ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. తొలుత జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను కలిశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah)తో భేటీ అయి కాసేపు ముచ్చటించారు. త్వరలోనే ఆయనకు కేంద్రం కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు(Somu Veerraju) ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సోము వీర్రాజు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లడం, కిరణ్ కుమార్ ముఖ్య నేతలను కలవడంతో ఏపీలో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also:  పేపర్ లీక్ కేసులో విద్యార్ధికి హైకోర్టులో ఊరట

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్