27.7 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్: శ్రీసత్యసాయి జిల్లా(Sathya Sai District)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం బొలెరో, ఆటో ఒకదానికొకటి ఢీ కొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఆక్సిడెంట్ అయిన కొద్దీ క్షణాల్లోనే ఐదుగురు మృతి చెందగా.. మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దుర్ఘటన సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద.. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్లుతుండగా జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.

Read Also: కవిత అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ప్రేమకథల్లో కొత్త కథగా ‘మన ఇద్దరి ప్రేమ కథ’

ఈ శుక్రవారం అర డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఇక్బాల్ దర్శకత్వం వహించిన 'మన ఇద్దరి ప్రేమ కథ'. తనే హీరోగా నటించి, దర్శకత్వం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్