28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

కేసీఆర్‌కు షర్మిల స్పెషల్ గిఫ్ట్.!

  • ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలని సవాల్‌
  • కేసీఆర్ తనతో కలిసి పాదయాత్ర చేసేందుకు షూ బాక్స్‌ పంపిన షర్మిల

హైదరాబాద్‌: తన పాలన అద్భుతమంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తనతో పాటు ఒక్కరోజు పాదయాత్ర చేస్తే.. తెలంగాణలో ప్రజల సమస్యలు ఏంటో తెలుస్తాయని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవని కేసీఆర్‌ నిరూపిస్తే.. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి ఇంటికి వెళ్లిపోతానని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ సమస్యలున్నట్లు తేలితే.. కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని సవాల్ విసిరారు షర్మిల. వైఎస్సార్ హయాంలో సామాన్యులు సైతం సీఎంను కలిసే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులే ఆయన్ను కలిసే పరిస్థితి లేదని షర్మిల చెప్పారు.

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్