రాహుల్ ఏ మోహం పెట్టుకొని తెలంగాణ వస్తున్నారు- కిషన్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదు. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ అసలు తెలంగాణకు ఏ మొహం పెట్టుకోని వస్తున్నారు. ఉద్యోగులకు తాగునీటి వాటా అందలేదు.. దానికి మీరు కారణం కాదా..? తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది మరణించారు. తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో ఇచ్చిన హామీలను  కాంగ్రెస్ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్నారు. తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెస్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ కారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ మంత్రి డబ్బులు వెదజల్లి ఎంజాయ్ చేస్తున్నారు.  6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందన్నారు. తెలంగాణలో ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ రాహుల్, ప్రియాంక రామప్ప రానున్నారు. విజయభేరీ సభలో పాల్గొననున్నారు.

Latest Articles

కేంద్రమంత్రులను కలిసి నిధులు ఆపివేయించానని అనడం సరికాదు- కిషన్ రెడ్డి

మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదని, అభివృద్ధికి తాను సహకరించానని చెప్పారు. మెట్రో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్