స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదు. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ అసలు తెలంగాణకు ఏ మొహం పెట్టుకోని వస్తున్నారు. ఉద్యోగులకు తాగునీటి వాటా అందలేదు.. దానికి మీరు కారణం కాదా..? తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది మరణించారు. తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అన్నారు. తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెస్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ డబ్బులు వసూలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ కారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది. కర్ణాటక నుంచి వచ్చిన ఓ మంత్రి డబ్బులు వెదజల్లి ఎంజాయ్ చేస్తున్నారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందన్నారు. తెలంగాణలో ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ రాహుల్, ప్రియాంక రామప్ప రానున్నారు. విజయభేరీ సభలో పాల్గొననున్నారు.
రాహుల్ ఏ మోహం పెట్టుకొని తెలంగాణ వస్తున్నారు- కిషన్ రెడ్డి
0
316
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


