26.2 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు ప్రధాని మోడీ పర్యటన

    సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈరోజు ప్రధాని పర్యటిస్తారు. సాయంత్రం నారాయణపేట లో నిర్వహించే సభకు హాజరౌతారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా పై ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉందని బిజెపి శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయగా సభా ప్రాంతాన్నిమహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పరిశీలించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్