31.4 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభంపై సుప్రీం కోర్టులో పిటిషన్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నూతన భవనాన్ని ప్రధాని కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం జరగాలని పలు వాదనలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రపతి చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు న్యాయవాది జయ సుఖిన్. దీంతో ఈ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్