35.2 C
Hyderabad
Monday, May 13, 2024
spot_img

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభంపై సుప్రీం కోర్టులో పిటిషన్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నూతన భవనాన్ని ప్రధాని కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం జరగాలని పలు వాదనలు వస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రపతి చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు న్యాయవాది జయ సుఖిన్. దీంతో ఈ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Latest Articles

ఏపీలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు …. దాడుల్లో పలువురికి గాయాలు

   సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అయితే, ఈ గొడవలకు కారణం మీరంటే మీరంటూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్