ఈశా ఫౌండేషన్ సామాజిక అభివృద్ధి విభాగమైన ఈశా ఔట్రీచ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలకు నిధులు సేకరించడం కోసం
‘విద్య కోసం పరుగు’ పేరుతో హైదరాబాద్లో NMDC మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈశా బ్రహ్మచారులు, మద్దుతుదారులు వందల మంది పాల్గొన్నారు. 2006లో ప్రారంభమైన ఈశా బడి కార్యక్రమం ఆధ్వర్యంలో దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఈశా పాఠశాలల్లో చదువుకున్నారు.
విద్య కోసం పరుగు: హైదరాబాద్లో NMDC మారథాన్
Latest Articles
- Advertisement -