25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

విద్య కోసం పరుగు: హైదరాబాద్‌‌లో NMDC మారథాన్‌

ఈశా ఫౌండేషన్ సామాజిక అభివృద్ధి విభాగమైన ఈశా ఔట్రీచ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలకు నిధులు సేకరించడం కోసం
‘విద్య కోసం పరుగు’ పేరుతో హైదరాబాద్‌లో NMDC మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈశా బ్రహ్మచారులు, మద్దుతుదారులు వందల మంది పాల్గొన్నారు. 2006లో ప్రారంభమైన ఈశా బడి కార్యక్రమం ఆధ్వర్యంలో దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఈశా పాఠశాలల్లో చదువుకున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్