25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

మోడీ విజయాలపై నెల రోజులపాటు “విశేష్ సంపర్క్” ర్యాలీలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనపై బీజేపీ అధిష్టానం “విశేష్ సంపర్క్” ర్యాలీలు నిర్వహించనుంది. మోడీ ప్రభుత్వం విజయాలపై ఓ నెల పాటు విస్తృత ప్రచారం చేయాలని తలపెట్టింది. మే 30, 31 రెండు రోజుల పాటు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టనుంది. ఈ ర్యాలీల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. తెలంగాణతో సహా, అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ నిర్వహించే ర్యాలీల్లో ప్రధాని పాల్గొనే అవకాశంఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్