19.2 C
Hyderabad
Friday, January 24, 2025
spot_img

మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలి – సీతక్క

తెలంగాణ సచివాలయంలో మిషన్‌ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మిషన్‌ భగీరథకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ పథకానికి సంబంధి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని.. విధిగా ఈ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీళ్ల నాణ్యత ప్రజలకు వివరించేలా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి సదస్సులు నిర్వహించాలన్నారు. RO ప్లాంట్లు, బోర్ నీళ్ల మీద ప్రజలు ఆధార పడకుండా చూడాలన్నారు.

Latest Articles

ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్