సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్ధుల్ని అడిగి సమస్యల్ని తెలుసుకున్నారు. కాంపౌండ్ వాల్తోపాటు తాగు నీరు, వీధి దీపాల సమస్యల్ని మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు విద్యార్ధినులు. దీంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అదేశించారు. పూర్తయిన నూతన భవనంలోకి కళాశాలను ఎందుకు షిఫ్ట్ చేయలేదంటూ ప్రిన్సిపల్ ను ప్రశ్నించిన మంత్రి రేపటికల్లా షిష్ట్ చేయాలంటూ ఆదేశాలిచ్చారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
0
390
Previous article
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


