25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

మనదేశంలో పిక్సల్ 8 ఫోన్ల తయారీ

        మనదేశంలో వచ్చే మూడు నెలల్లో గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్ ఫోన్ల తయారీ మొదలవుతోంది. వచ్చే త్రైమాసికం నాటికి భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభించాలని గూగుల్ సరఫరా దారులను ఆదేశించింది. ఈ ఏడాది కోటికి పైగా పిక్సెల్ ఫోన్లను వినియోగదారులకు అందించే గూగుల్ ప్రణాళికలో ఇది ఒక భాగమని తెలిపింది. గూగుల్ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభిస్తుం దని, దాని ఫ్లాగ్ షిప్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ 2024 లో అందుబాటులో ఉంటుందని కంపెనీ గత ఏడాది అక్టోబర్ లో ప్రకటించింది. భారతదేశంలో మార్కెట్ వృద్ధిపై గూగుల్ దృష్టి సారించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్