29.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

కేఎస్ ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీ.. డ్రైవర్ మృతి

Andhra Pradesh | బెంగళూరు వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఐచర్ వాహనం ఢీ కొన్న ఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్ వద్ద జరిగింది. మృతుడు నార్పల మండలంకు చెందిన వెంకటరాముడిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది కేఎస్ ఆర్టీసీ బస్సులో ఉండగా.. పది మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్