35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

మహిళలపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ సందర్భంగా కేతిరెడ్డి మహిళలను ఉద్దేశించి ‘ఇప్పుడే కదా టిఫిన్లు తిన్నారు.. అప్పుడే అన్నానికి పోతున్నారు. కాసేపు కూడా ఆగలేరా.. అందేకే మన బతులకు ఇట్లున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘పొద్దున నుంచి సాయంత్రం దాకా నేను, నా భార్య, తమ్ముడు రోడ్ల మీద తిరుగుతున్నాం.. కుటుంబం మొత్తం మీకు చాకిరి చేయడం తప్ప మాకు వేరే పని లేకుండా పోతుంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత చేసినా కూడా మా మీద పడి ఏడుస్తున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. అలాగే తనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను కూడా డెకాయిట్ నాకొడకల్లారా అంటూ సంబోధించారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ప్రతిపక్షాలు అధికార పార్టీ వైసీపీ నేతలకు మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనంటూ విమర్శలు చేస్తున్నారు.

Latest Articles

మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేదుగా.. విజయ్‌కు గవర్నర్‌ షాక్‌

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా…...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్