కేసీఆర్ పై కడియం శ్రీహరి ఫైర్పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్పారాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్ కుటుంబం అభివృద్ధితోపాటు భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. జనగామ జిల్లా ఎంపీ అభ్యర్థి కడియ కావ్య తరపున ఆయన ప్రచా రం నిర్వహించారు. లిక్కర్ స్కామ్లో కవిత జైలుకు వెళ్లడంతో పార్టీ బలహీనపడిందన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాలను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని, అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.


