28.3 C
Hyderabad
Monday, June 2, 2025
spot_img

రెండు లోక్‌ సభ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు

      రెండు లోక్‌సభ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరి పేరును అధికారంగా ప్రకటించారు పవన్‌ కల్యాణ్. ఇక విశాఖ సౌత్‌ నుంచి వంశీకృష్ణ యాదవ్ పేరు కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇంకా పెండింగ్‌లో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు కానున్నట్లు చేయనుంది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థు లను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. తర్వలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని జనసేన తెలిపింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్