20.7 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పై ఉంది – చిన్న జీయర్ స్వామి

ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని చిన్న జీయర్ స్వామి అన్నారు. భారతదేశ చరిత్రకు కొలమానం లేదన్న ఆయన పూర్వీకులు తరతరాలుగా అందిస్తున్న ప్రాచీన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో ప్రాచీన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చిన్న జీయర్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మోటుపల్లి రంగాచార్యుల విగ్రహ ప్రతిష్ఠలో ఆయన పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన చిన్నజీయర్ స్వామివారికి ఆలయ నిర్వహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్