28.2 C
Hyderabad
Sunday, November 2, 2025
spot_img

కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్..

స్వతంత్ర వెబ్ డెస్క్: డొమినికా వేదికగా భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో విండీస్ 25 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతోంది. భారత్ ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి విండీస్ 29 పరుగులు చేసింది. కానీ ఒక్క వికెట్ పడలేదు. ఆ తర్వాత కాసేపటికే అశ్విన్ బౌలింగ్ లో చందర్ పాల్ ఔటయ్యాడు. ఆ తర్వాత బ్రాత్ వైట్ కూడా అశ్విన్ బౌలింగ్ లోనే పెవిలియన్ కు చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో రీఫర్ అవుటయ్యాడు. విండీస్ 28 ఓవర్లకు 68 పరుగులు చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్