లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. పట్నం నరేందర్రెడ్డిపై నమోదైన 3 FIRలలో రెండు FIRలను హైకోర్టు కొట్టివేసింది. ఒకే ఘటనలో తనపై మూడు FIRలు నమోదు చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు పట్నం నరేందర్రెడ్డి. దీనిపై విచారించిన హైకోర్టు..నరేందర్రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించింది. మూడు FIRలలో రెండింటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్రెడ్డికి స్వల్ప ఊరట
0
198
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


