32.3 C
Hyderabad
Thursday, May 15, 2025
spot_img

మురళీమోహన్ చేస్తే.. భరత్ శిలాఫలకం వేయటం విడ్డూరంగా ఉంది – పురందేశ్వరి

రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పరిశీలించారు. ఈ ఫ్లై ఓవర్ కు అనుమతులు తీసుకుని వచ్చింది మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనేనని‌ స్పష్టం చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం 100 కోట్లు ఖర్చు పెడుతుందని అన్నారు. కొద్దిరోజులుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చింది తామేనని వైసిపి మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చి మురళీమోహన్ శిలాఫలకం వేస్తే, పనులు ప్రారంభం అని భరత్ మరో శిలాఫలకం వేయటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్