24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

‘బీజేపీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే’

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ చేసిన అవినీతి, అసమర్థ పాలన వల్లే ఆ పార్టీ అక్కడ ఓడిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశం నుంచి బీజేపీ పోవాలని.. ఆ పార్టీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ రెడ్డి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్