24 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

ప్రాణం పోయినా సెక్యులర్ పార్టీలోకి వెళ్లను- ఎమ్మెల్యే రాజాసింగ్

స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీ(BJP) బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) పార్టీ మారుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. బీజేపీ నుంచే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అలాగే తన ప్రాణం పోయిన సెక్యులర్ పార్టీలైన(Secular Party)… బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ చేరనని క్లారిటీ ఇచ్చారు.

 

 

అలాగే బీజేపీ అధిష్ఠానం తనపై విధించిన సస్పెన్షన్‌ను సరైన సమయంలో ఎత్తివేస్తుందని తెలిపారు. ఒక వేళా అలా జరగకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని, అంతేకానీ స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయనని తెలిపారు. తెలంగాణ హిందూ రాష్ట్రం అయ్యేందుకు పని చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉందని.. వారి నిర్ణయం కోసం బీఆర్ఎస్ టికెట్ పెండింగ్ పెట్టారని ఆరోపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్