25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

ఎర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్తత.. చంద్రబాబు వర్సెస్ మంత్రి సురేష్

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ నిరసనలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొనడంతో వాతావరణం మరింత వేడెక్కింది. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాసేపట్లో చంద్రబాబు రోడ్ షో ప్రారంభం కానుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్