24.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

బ్రేకింగ్: భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్.. చార్మినార్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ పాతబస్తీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రూ.25కోట్లు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి బయలుదేరారు. దీంతో చార్మినార్ ప్రాంతమంతా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు రేవంత్ సవాల్ పై ఈటల ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఆయన ప్రమాణం చేసేందుకు ఆలయం వద్దకు వస్తారా? రారా? అనే ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్