22.7 C
Hyderabad
Tuesday, October 14, 2025
spot_img

తాళ్లరేవు మండలంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోరింగ పంచాయతీ పరిధిలోని సీతారామపురం, తాళ్లరేవు పంచాయతీల్లోని కేశవపురం రేవు వద్ద నుంచి ఏ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. దీని వెనుక మండల టీడీపీ నేతలతో పాటు , నియోజకవర్గ బడా టీడీపీ నేత హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి పాయలో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరిపి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక తహశీల్ధార్ త్రినాధ్ ని వివరణ కోరితే, తనకు ఇందులో ఏ సంబంధం లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్