24.2 C
Hyderabad
Tuesday, January 14, 2025
spot_img

అల్లు అర్జున్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

సినీ నటుడు అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్ట్‌ అయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ ఆయన వర్చువల్‌గా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో విచారణనూ నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది. అల్లు అర్జున్‌ రిమాండ్‌పైనా విచారణ సోమవారమే జరగనుంది.

 

Latest Articles

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ, సింగపూర్ టూర్

బోర్ కొడితే టూర్ తిరగడం సాధారణంగా సామాన్యులు చేసే పని. అయితే, ప్రజా ప్రతినిధులు, పాలక పెద్దలు ప్రజాశ్రేయస్సు కోసం, అభివృద్ది, సంక్షేమం కోసం, పారిశ్రామికీకరణ కోసం, పెట్టుబడుల కోసం..అటు సెమినార్లు, సదస్సుల్లో,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్