24.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత

    లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు. 86 ఏళ్ల మనోహర్ జోషికి గుండెపోటు రావడం తో ముంబై పిడి హిందూజా ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2023 మే నుంచి ఆయన ఆరోగ్యసమస్యల తో బాధపడుతున్నారు. ఏపీ వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్పుడు 2002 నుంచి 2004 వరకూ ఆయన స్పీకర్ గా ఉన్నారు. అంతకుముందు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. శివసేన కీలక నాయకుడైన మనోహర్ జోషి 1995 -1999 మధ్య మహారాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్