స్వతంత్ర టీవీ ఛానల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఛానల్ ఎండీ కృష్ణ ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. వారి ప్రాణ త్యాగాల ఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సిబ్బంది సహా పలువురు పాల్గొన్నారు.
స్వతంత్ర టీవీ ఛానల్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
0
388
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


