37.7 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

బ్రేకింగ్: ఘోర ప్రమాదం… నలుగురు జవాన్లు సజీవదహనం

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్మీ వాహనంలో భారీగా మంటలు చెలరేగంతో నలుగురు జవాన్లు సజీవదహనం అయ్యారు. ఫాంజ్ జమ్మూ హైవే పై ఈ దుర్ఘటన జరిగింది. మంటలు చూసిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా తగలబడి పోయింది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్