23.2 C
Hyderabad
Friday, February 6, 2026
spot_img

వరంగల్‌లో రైతులు ఆందోళన

సొసైటీ అధికారుల తీరుతో రైతుల ఆందోళన బాట పట్టిన సంఘటన..వరంగల్ జిల్లా చింతలపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో 644 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీ నిర్వాహకుల తీరుతో సభ్యులుగా ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో వారిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోర్జరీ సంతకాలతో నిధులు దారిమళ్లిస్తూ తమ నిండా ముంచుతున్నారని వాపోయారు. రుణమాఫీ కావాల్సిన కోట్ల రూపాయల ధనం సొసైటీ నిర్వాహకులు, బ్యాంకర్ల నిర్వాహం వల్ల మాఫీ కాక తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు జరిగిన అన్యాయంపై బ్యాంకు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించింది రుణమాఫీ విషయంలో తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. అలాగే అవినీతికి పాల్పడిన సొసైటీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్