ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2 వరకు రిమాండ్ విధించింది సీబీఐ కోర్టు. కాసేపట్లో చంచల్గూడ జైలుకు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు తరలించనున్నారు.