28.9 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

ఓటింగ్ శాతంపై తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారుల్లో ఆందోళన

ఓటింగ్ శాతంపై తెలుగు రాష్ట్రాల ఈసీ అధికారుల్లో ఆందోళన నెలకొంది. మొదటి మూడు విడతల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. వచ్చే సోమవారం దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో నాలుగో విడత పోలింగ్ జరగనుంది. నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో 80, తెలంగాణలో 62 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ సినీ హీరోలు, ప్రముఖులతో ప్రచారాలు చేయిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్