కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీల ధర్నా చేశారు. జైనూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులు తుంగలో తొక్కి, వలస వచ్చిన ఇతరులకు వత్తాసు పలుకుతున్నారని ఆదివాసీ లు ఆరోపించారు. అలాంటి అధికారులపై శాఖాప రమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆసిఫాబాద్ ఆర్డీఓకు ఆదివాసీలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసి మహిళా సంక్షేమ పరిషత్, రాయి సెంటర్ సభ్యులు,ఇతర సంఘాల సభ్యులు ఉన్నారు.
ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసుల ధర్నా
0
204
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


