24.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

కరెంట్ షాక్.. చిన్నారిని రక్షించబోయి మహిళ మృతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. కేబుల్స్ తగిలి చెట్టుకు విద్యుత్ రావటంతో ఆడుకుంటూ శ్రీలక్ష్మి (5) అనే చిన్నారి చెట్టును పట్టుకుంది. దీంతో ఈ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించిన బాపనమ్మ(35) అనే మహిళ మృతి చెందింది. విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చిన్నారి శ్రీలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

 

 

 

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్