30.1 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

విజయవాడలో డ్రగ్స్ కలకలం… కీలక నిందితుడు అరెస్ట్

Vijayawada |విజయవాడలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు శశిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ ను బెజవాడకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రైమ్ కేసులో శశిని ఏ4 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. శశి అరెస్ట్ తో కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకి చేరింది. శశి ఇచ్చిన వివరాలతో బెంగుళూరులో ఒక పోలీస్ టీం మకాం వేసి విచారణ సాగిస్తుంది. ఈ కేసులో మరో నిందితుడు శేషు కోసం పోలీసుల గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Read Also: హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ

Follow us on:  Youtube, Instagram, Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్