32.7 C
Hyderabad
Wednesday, April 30, 2025
spot_img

కర్ణాటక ఎన్నికల్లో గెలిచేదే కాంగ్రెస్: ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో గెలిచేదే కాంగ్రెస్ అని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ అన్నారు. తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మోడీ మాయలు.. హామీలు ఇక్కడ చెల్లుబాటు కావని ఎద్దేవా చేశారు. బీజేపీ హామీలన్ని నీటి మాటలని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదని.. ప్రజలంతా తమవైపే ఉన్నారని అన్నారు. మా మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలవబోతున్నామని అన్నారు.

Latest Articles

‘ముత్తయ్య’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్