మరో నాలుగు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని.. ఛత్తీస్ గఢ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఈ హామీలు ఇస్తున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నిక గురించి రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య కొనసాగిన విమర్శల వ్యవహారంపై తాను మాట్లాడేది ఏమి లేదని వ్యాఖ్యానించారు.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం: కోమటిరెడ్డి
0
377
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


