33.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించాలి – ఎమ్మెల్సీ కవిత

రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక కోటి ఎకరాలకు పైగా భూమి సాగులోకి వచ్చిందన్నారు. ఏపీలో జగన్‌ చేపట్టిన ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని.. అదే మాదిరిగా రేవంత్‌రెడ్డి చేయాలన్నారు. తెలంగాణ పొలాలను తడపకుండా ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలు తరలిపోయాయని.. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పాలనలో ఇక్కడి భూమి సస్యశ్యామలమైందన్నారు ఎమ్మెల్సీ కవిత.

Latest Articles

మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య బచ్చన్‌

అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనేక వెబ్‌సైట్ల నుండి ఆమె ఆరోగ్యం గురించి ఫేక్‌, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్