21.6 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ, సభపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమిక్ష

CM KCR | ఈ నెల 14 న డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ, అనంతరం భారీ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమిక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari)తో పాటుగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో ఎలాంటి అవరోధం, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదా అన్నది సమీక్షించారు. తదుపరి కార్యాక్రమాలన్ని సకాలంలో జరిగేలా మంత్రులు, అధికారులను సీఎం(CM KCR) ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటుగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, సిఎంఓ అధికారులు, ముఖ్య కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: రూ.లక్ష కోట్లకు చేరిన కేసీఆర్ కుటుంబం ఆస్తి: రేవంత్ రెడ్డి

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్