33.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబానికి సీఎం ఆర్థిక సహాయం

సికింద్రాబాద్​లోని(Secunderabad) స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Read Also: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు వ్యక్తులు మృతి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కేరళలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా?

కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. పదేళ్ల వామపక్షాల పాలనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్