34.1 C
Hyderabad
Wednesday, April 30, 2025
spot_img

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan | పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై గురువారం సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల స్వయం సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి లాంటి పథకాలతో వారికి జీవనోపాథి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఒకవైపు ఆర్థిక సాయంతో పాటు మరోవైపు బ్యాంకుల ద్వారా కూడా స్వయం ఉపాధి కోసం సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఉపాధి హామీ అమలు, గ్రామీణ రహదారులపై కూడా పలు సూచనలు చేశారు.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్