18.7 C
Hyderabad
Wednesday, January 14, 2026
spot_img

విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయల్దేరతారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌‌లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ వాలంటీర్లను ముఖ్యమంత్రి సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు రానున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్